మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో దాదాపు రెండు నెలల నుండి నీటి కుళాయిలు సరిపడ నీళ్లు రాక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తాండూరు మేదరి వాడ గురువారం మహిళలు కాలి బిందెలతో పెద్ద ఎత్తున రెండు గంటలకు పాటు ధర్నా చేశారు. చాలా చోట్ల పైపు పగిలి నీళ్లు వృధాగా పోతున్న దాదాపు నాలుగు ఐదు చాలా నెలల నుండి నీళ్లు వృధాగా పోతున్నాయి.