సింగరేణి ఆసుపత్రి పై నిర్లక్ష్యం వీడాలి

81చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి పై యాజమాన్యం నిర్లక్ష్యం వీడాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సింగరేణి యాజమాన్యం ఏరియా ఆసుపత్రి పై చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి మెరుగైన వైద్య సేవలు అందించడానికి యాజమాన్యం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి వైద్య సేవలు అందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్