క్షయ రహిత సమాజానికి కృషి చేయాలని క్షయ వ్యాది పర్యవేక్షకులు అశోక్, ల్యాబ్ టెక్నీషియన్ రాజమణి సూచించారు. గురువారం క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 45 మందికి తేమడ, 56 మందికి ఎక్స్-రే పరీక్షలు నిర్వహించారు. అలాగే క్షయ లక్షణాలపై అవగాహన కల్పిస్తూ అనుమానితులు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.