మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

67చూసినవారు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ అన్నారు. కన్నెపల్లి మండల కేంద్రంలో వయోజన విద్యాశాఖ సఖీ లయన్సు క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షరాస్యత కుట్టు శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కేంద్రంలో చదువుతోపాటు కుట్టుశిక్షణ నేర్చుకుంటున్న మహిళలను అభినందించారు.

సంబంధిత పోస్ట్