సాయిచంద్ సంస్మరణ సభలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు

67చూసినవారు
సాయిచంద్ సంస్మరణ సభలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్ లో శనివారం జరిగిన తెలంగాణ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ దివంగత వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి సంస్మరణ సభకు కోటపల్లి మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు ఆసంపెల్లి సంపత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిచంద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శనిగరపు సుమన్, దామెర సంతోష్, సుంకరి రాజు, కామెర పవన్, చకినారపు అజయ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్