మందమర్రిలో సంబరాలు

84చూసినవారు
మందమర్రిలో సంబరాలు
జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం, ఆయన ఎన్నిక ఏకగ్రీవం అవ్వడం కూడా లాంచనమే కావడంతో మంగళవారం మందమర్రిలో మాల సంఘం ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జాతీయ మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ.. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు.

సంబంధిత పోస్ట్