బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు

59చూసినవారు
బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇవ్వడం పట్ల శుక్రవారం కోటపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపి మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య, గ్రామ అధ్యక్షులు సుందిళ్ల సాయికుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్