కనీస వేతనాల బోర్డు చైర్మన్ గా జనక్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ

60చూసినవారు
కనీస వేతనాల బోర్డు చైర్మన్ గా జనక్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ గా ఐఎన్టీయూసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ బుధవారం హైదరాబాద్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఐఎన్టీయూసి సీనియర్ నాయకులు ఐరెడ్డి తిరుపతిరెడ్డి, మహేందర్, భాను, ఏరియా సెక్రటరీ సాగర్ పటేల్ జక్కుల, తదితరులు జనక్ ప్రసాద్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you