హాజీపూర్ మండలం గుడి పేటలోని నూతన భవనంలోకి మారిన కేంద్రీయ విద్యాలయాన్ని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఫర్నిచర్, కంప్యూటర్, బోధన పరికరాలను పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ ప్రసాద్ అధ్యాపక బృందం ఉన్నారు.