కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి సౌకర్యం కలవకుండా చూడాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం లక్షేటిపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. రైతుల పండించిన సన్న రకం ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామన్నారు.