మంచిర్యాల: 13న పాలీసెట్ కు ఏర్పాట్లు

82చూసినవారు
మంచిర్యాల: 13న పాలీసెట్ కు ఏర్పాట్లు
ఈనెల 13న పాలీసెట్ 2025 నిర్వాహణకు మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలీసెట్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు. మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులతోపాటు వ్యవసాయ డిప్లమా, వెటర్నరీ డిప్లమా కోర్సులో ప్రవేశానికి పాలిసెట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, పది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్