మంచిర్యాల: నిషేధాజ్ఞలు పొడిగింపు

83చూసినవారు
మంచిర్యాల: నిషేధాజ్ఞలు పొడిగింపు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అనుమతి లేకుండా డీజే, డ్రోన్ కెమెరాలు వినియోగించడాన్ని నిషేధిస్తూ అమలులో ఉన్న నిషేధాజ్ఞలు ఫిబ్రవరి 1 వరకు పొడిగిస్తున్నట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్