భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది ఉగ్రవాదులు హతం

84చూసినవారు
భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది ఉగ్రవాదులు హతం
మణిపూర్‌లోని చందేల్‌లోని ఇండియా-మయన్మార్ సరిహద్దు సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. చందేల్ జిల్లాలోని ఖెంగ్‌జోయ్ తహసీల్‌లోని న్యూ సమతాల్ గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్ యూనిట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీన్ని తిప్పికొట్టిన భద్రతా బలగాలు.. ఈ ఎన్‌కౌంటర్‌లో పది మంది ఉగ్రవాదులు హతమైనట్లు తూర్పు కమాండ్ ట్విట్టర్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్