'మత్తు వదలరా-2' మూవీ రివ్యూ

63చూసినవారు
'మత్తు వదలరా-2' మూవీ రివ్యూ
శ్రీసింహ, సత్య ప్రధాన పాత్రధారులుగా రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'మత్తు వదలరా-2'. మర్డర్ కేసుల్లో ఇరుక్కున్న హీరో, అతని ఫ్రెండ్ ఎలా దాని నుంచి బయటపడ్డారనేదే స్టోరీ. సత్య తన కామెడీ టైమింగ్ తో విపరీతంగా నవ్వించాడు. స్క్రీన్ ప్లే, BGM ఆకట్టుకుంటుంది. శ్రీసింహా నటన, వెన్నెల కిశోర్, సునీల్ పాత్రలు, కాల భైరవ మ్యూజిక్ ప్లస్ పాయింట్లు. ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ సాగదీత, రొటీన్ అంశాలు మైనస్. సెకండాఫ్ ఇంకొచెం బెటర్ గా తీసుంటే బ్లాక్ బస్టర్ గా నిలిచేది. రేటింగ్ 2.5/5.

సంబంధిత పోస్ట్