దళారులకు వరి ధాన్యాన్ని విక్రయించవద్దు: ఎమ్మెల్యే రోహిత్

78చూసినవారు
ప్రతి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఆర్డీవో రమాదేవి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం జంగారాయి పిఎసిఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గవ్వలపల్లిలో బుధవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. దళారులకు వరి ధాన్యాన్ని విక్రయించవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ కృష్ణ గౌడ్, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్