ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి

77చూసినవారు
ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా బుధవారం అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్