ఆషాడమాసం 2వ, ఆదివారం అమ్మవారికిని ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని వివిధ ఫలాలతో ఫలాంబరి దేవిగా శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేషంగా అలంకరించారు.