లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రాజీ మార్గాన్ని ఎంచుకోవాలి

64చూసినవారు
చెల్లని చెక్కుల గురించి మెదక్ కోర్టులో ఉన్న కేసులను ఈనెల 9 నుండి 19 తారీకు వరకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఆర్ఎం సు భవల్లి శుక్రవారం మెదక్ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వచ్చే నెల 14 నాడు మెగా జాతీయ లోక్ అదాలత్ ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్