మెదక్: బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడిగా వడ్ల సంతోష్ చారి

57చూసినవారు
మెదక్: బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడిగా వడ్ల సంతోష్ చారి
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పాపన్నపేట మండలం బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడిగా వడ్ల సంతోష్ చారికి శనివారం నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, బీజేపీ నాయకులు శంకరయ్య, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్