సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలయంగా మారాయి. ఇంటిముందు చేరిన వరద వరద నీరుతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.