మీడియా సమావేశం నిర్వహించిన నాయకులు

70చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ మాసాయిపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాదగిరి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నేడు ఫలించిందని, మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. సుప్రీం కోర్టుకు మాదిగల తరఫున ధన్య వాదాలు తెలుపుతున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్