మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నర్సాపూర్ పట్టణానికి చెందిన సయ్యద్ రఫీవోద్దిన్ కి 37వేల, 5వంద రూపాయల చెక్కును పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతరం సుధీర్ గౌడ్, దావూద్ తదితరులు ఉన్నారు.