నర్సాపూర్‌: వాసవి మాతను దర్శించుకున్న నాయకులు

54చూసినవారు
నర్సాపూర్‌: వాసవి మాతను దర్శించుకున్న నాయకులు
నర్సాపూర్‌ పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్