
TG: పరువు తీసిందనే పగతో మాధవిని చంపిన గురుమూర్తి!
TG: మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. పంచాయితీ పెట్టి పరువు తీసిందనే కోపంతోనే గురుమూర్తి తన భార్య మాధవిని చంపినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసింది. ఎలాగైనా భార్య అడ్డు తొలగించుకోవాలని జనవరి 15న పిల్లలను చెల్లెలి ఇంటి దగ్గర వదిలాడు. 16న భార్య గొంతు నులిమి చంపి డెడ్ బాడీని ముక్కలుగా చేసి హీటర్తో ఉడికించాడు. మిగిలిన ముక్కలను బకెట్లో వేసి పెద్ద చెరువులో పడేశాడు. గురుమూర్తికి అతడి చెల్లెలు, తల్లి, తమ్ముడు సహకరించినట్లు సమాచారం.