విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం వార్షికోత్సవం

64చూసినవారు
నర్సాపూర్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం వార్షికోత్సవం వేడుకల్లో శుక్రవారం మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు చికోటి ప్రవీణ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాపగారి రమేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్