ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన వరంగల్ లో నిర్వహిస్తున్న భారీబహిరంగ పార్టీ రజతోత్సవవేడుకలకు తరలి రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితారెడ్డి పిలుపునిచ్చారు. పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృధిలో భాగంగా రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, యువ సంక్షేమం చూసిన మన్నారు.