సైన్యం ఆపరేషన్ల కవరేజ్‌లో మీడియా జాగ్రత్తగా ఉండాలి: కేంద్రం

74చూసినవారు
సైన్యం ఆపరేషన్ల కవరేజ్‌లో మీడియా జాగ్రత్తగా ఉండాలి: కేంద్రం
భారత్– పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడ పరిస్థితులను మీడియా అప్పటికప్పుడు కవర్ చేస్తూ.. ప్రజలకు చేరవేస్తోంది. దీంతో కేంద్ర రక్షణ శాఖ వారికి కీలక సూచనలు చేసింది. 'భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాలను ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే.. వారి ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. కావున మీడియా బాధ్యతాయుతంగా, సురక్షితంగా కవర్ చేయాలని రక్షణ శాఖ మీడియాకు సూచించింది.

సంబంధిత పోస్ట్