IPL 2025లో మరో బ్లాక్బాస్టర్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. మరికొద్దిసేపట్లో వాంఖడేలో ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై నుంచి బుమ్రా, హార్దిక్, రోహిత్, సూర్యకుమార్, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్ కీలక ప్లేయర్లుగా ఉన్నారు. SRH నుంచి అభిషేక్, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, కమిన్స్, షమీ, ఉనాద్కత్ కీలక ప్లేయర్లుగా ఉన్నారు. వీరంతా సమరానికి సిద్దమవుతున్న వీడియో తాజాగా విడుదలైంది.