ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది.
ఐపీఎల్లో ఈ ఇరు జట్లు ఇప్పటివరకు మొత్తం 23 సార్లు తలపడగా.. అందులో ముంబైదే పైచేయిగా ఉంది. ముంబై ఇండియన్స్ మొత్తం 13 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో గెలుపొందింది. వాంఖడే స్టేడియంలో ఈ ఇరు జట్లు 8 తలపడగా అందులో ముంబై 6, SRH 2 మ్యాచ్ల్లో విజయం సాధించాయి.