దేవాదాయశాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష

85చూసినవారు
దేవాదాయశాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష
TG: దేవాదాయశాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై వివరాలు సేకరించారు. న్యాయ వివాదాల్లో ఉన్న దేవాదాయ శాఖ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లోని సేవలను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్