పీసీ ఘోష్‌ కమిషన్‌కు మంత్రి తుమ్మల లేఖ

67చూసినవారు
పీసీ ఘోష్‌ కమిషన్‌కు మంత్రి తుమ్మల లేఖ
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం తంగడపల్లిలోని ఫాంహౌస్‌లో విషాదం చోటుచేసుకుంది. మామిడి తోటలో రోటవేటర్‌తో పనులు చేస్తుండగా ప్రమాదశాత్తు రోటవేటర్‌‌లో పడింది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్