స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై BRS మాజీ మంత్రి జగదీశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. స్పీకర్ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చిస్తున్నాట్లు తెలిపారు.