నేటి నుండి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం

54చూసినవారు
నేటి నుండి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం
హైదరాబాద్‌లో శనివారం నుండి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా మొదలుకానున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సుమారు 1000 మందికి పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొననున్నారు. 120 దేశాల కంటెస్టెంట్స్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే 109 దేశాల నుంచి కంటెస్టెంట్స్ నగరానికి చేరుకున్నారు. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

సంబంధిత పోస్ట్