మిస్ యూ 'రతన్ టాటా' 😔

50చూసినవారు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గొప్ప వ్యాపారవేత్తను, సమాజ సేవకుడిని కోల్పోయామని, టాటా మరణం తీవ్ర విషాదాన్ని నింపిందని, అలాంటి గొప్ప వ్యక్తిని మరల చూడలేమని కామెంట్లు చేస్తున్నారు. టాటా అసలైన ‘భారతరత్న’ అని కొనియాడుతున్నారు. కాగా, రతన్ టాటా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనకు దక్షిణ ముంబైలోని ఎన్‌సీపీఏలో ఉంచారు.

సంబంధిత పోస్ట్