విశాఖలో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరార్

50చూసినవారు
విశాఖలో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరార్
ప్రధాని మోదీ ఏపీలో మరోసారి పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. జూన్ 20న భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరుకుంటారు. తూర్పు నావికాదళం గెస్ట్‌హౌస్‌లో మోదీ బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6:30 గంటల నుంచి 7:45 వరకు ఆర్కే బీచ్ రోడ్డులో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో పాల్గొననున్నారు. అదే రోజు ఉదయం 11:50కి విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్