వినాయకునికి గడగ్‌లో నైవేద్యంగా మటన్, చికెన్

61చూసినవారు
వినాయకునికి గడగ్‌లో నైవేద్యంగా మటన్, చికెన్
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలలో లంబోదరునికి నైవేద్యంగా ఎన్నో రకాల స్వీట్లను భక్తులు పెడుతుంటారు. అయితే కర్ణాటకలోని గడగ్‌లో నైవేద్యంగా చికెట్, మటన్‌ను భక్తులు పెడతారు. నగరంలోని కనాతోట్ ఓనికి చెందిన SSK సొసైటీ కుటుంబాలు కొన్ని తరాలుగా గణేషుని ప్రతిష్టించిన రెండో రోజు ఎలుకల పండగ నిర్వహిస్తారు. ఆరోజు కొత్తగా పెళ్లయిన కూతురు, అల్లుడిని ఇంటికి పిలుస్తారు. గణేషునికి నాన్‌వెజ్‌ను నైవేద్యంగా పెడతారు.

సంబంధిత పోస్ట్