బిజినేపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి

71చూసినవారు
బిజినేపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి
బిజినేపల్లి మండలం తహశీల్దార్ శ్రీనివాస్ కు గురువారం సీపీఎం నాయకులు వినతిపత్రం సమర్పించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో సమస్యలు పెరిగిపోయాయని అన్నారు. అనేక సమస్యలతో గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, మహమూద్, పరుశురాం, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్