నాగర్ కర్నూల్: శనీశ్వర స్వామికి శాస్త్రవేత్తంగా తిల తైలాభిషేక పూజలు

69చూసినవారు
నాగర్ కర్నూల్: శనీశ్వర స్వామికి శాస్త్రవేత్తంగా తిల తైలాభిషేక పూజలు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో శని త్రయోదశి సందర్భంగ శనివారం శ్రీ స్తార్తాప జేష్ట మాత సమేత శనీశ్వర స్వామికి ప్రత్యేకంగా తిలా తైలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో వివిధ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించి, కర్పూర హారతులు ఇచ్చారు. శనీశ్వర స్వామిని పూజించిన, ఆరాధించిన విశేష ఫలితం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్