నాగర్ కర్నూల్: సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులు

54చూసినవారు
నాగర్ కర్నూల్: సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులు
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నాగర్ కర్నూల్ పట్టణంలో నల్లబెల్లి రోడ్డులో శ్రీరామ సేన వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్