దేవరకొండ: సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన

78చూసినవారు
దేవరకొండ: సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన
పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పురపాలికలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. గత పాలకులు పట్టణాలు, పల్లెలను అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, వైస్ చైర్మన్ రహాత్ అలీ, సిరాజ్ ఖాన్, కౌన్సిలర్లు భూదేవి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్