దేవరకొండ: ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం

52చూసినవారు
దేవరకొండ: ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపు ఇచ్చారు. గురువారం దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల సీపీఐ కౌన్సిల్ సమావేశం జూలూరి మహేష్ అధ్యక్షతన జరిగింది. పల్లా దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయడం లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్