చింతపల్లిలో సినీనటుల సందడి

51చూసినవారు
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఆదివారం సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్ లు సందడి చేశారు. మొదట సాయిబాబా ఆలయంలో శ్రీకాంత్ పూజలు నిర్వహించారు. అనంతరం తరుణ్, ఎమ్మెల్యే బాలు నాయక్ లతో కలిసి సాయి సన్నిధి వెంచర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యాదగిరి రావు, ఆలయ కమిటీ చైర్మన్ ధనుంజయ, సిరాజ్ ఖాన్, నాగభూషణం, శ్రీను, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్