మెరుగైనసేవలతోనే ఉద్యోగులకు గుర్తింపు వస్తుందని విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మారం శ్రీనివాస్ అన్నారు. బుధవారం బీసీవిద్యుత్ ఉద్యోగులసంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ లైన్ ఇన్స్పెక్టర్ కాతోజు కృష్ణయ్య ఉద్యోగవిరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంజి వెంకన్న, గిరి, ఎడిఈ కోడి రెక్క రవికుమార్, నిఖిత, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.