నల్గొండ: ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

53చూసినవారు
గురువారం జాగృతి వ్యవస్థాపకులు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా నల్గొండలో కంచర్ల క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి ముఖ్య అతిధిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేసారు. కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్బంగా అంతకు ముందు తులసినగర్ హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారాన్ని అందచేశారు.

సంబంధిత పోస్ట్