అక్రమ బియ్యం రవాణాకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

70చూసినవారు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్. మరొకరు రిమాండ్ పంపినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. మిర్యాలగూడ నాగార్జునసాగర్ లో పట్టుబడ్డ అక్రమ రేషన్ బియ్యం వాహనాలు అక్రమ వ్యాపారుల నుండి 74 క్వింటాల రేషన్ బియ్యం, లారీ, 2 బొలెరో వాహనాలు స్వాధీనం చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్