మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ఆదివారం స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పండితులు వై శ్రీనివాస్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు బొల్ల వెంకటేశం గ్రామ భక్తులు పాల్గొన్నారు.