మర్రిగూడ: ముందస్తు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులు

61చూసినవారు
మర్రిగూడ: ముందస్తు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులు
మర్రిగూడ మండలంలోని గురువారం వట్టిపల్లిలో ప్రాథమికోన్నత పాఠశాల ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు.   ప్రధానోపాధ్యాయులు పాల్వాయి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో  ఉపాధ్యాయ బృందంతో చౌరస్తా లో ఉన్న కాలనీలో గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల గొప్పతనం, పాఠశాలలో జరుగుచున్న ఇంగ్లీష్ మీడియం బోధన, చదువుతోపాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్