అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

60చూసినవారు
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ) ఆవరణలో 3. 25 కోట్ల వ్యయం తో కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులను శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జూనియర్ కళాశాల ను నిర్మించే ప్రదేశాన్ని కలియ తిరిగి పరిశీలించి నాణ్యతతో భవనాన్ని నిర్మించాలని కాంట్రాక్టర్ కు సూచన చేశారు. కబ్జాకు గురైన పూర్తి స్థలాన్ని తీసుకోవాలని ఎమ్మార్వోకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్