మున్సిపాలిటీల్లో 4 నెలలుగా అందని వేతనాలు

57చూసినవారు
మున్సిపాలిటీల్లో 4 నెలలుగా అందని వేతనాలు
చండూరు మున్సిపాల్టీ లో పని చేస్తున్న పారిశూధ్య కార్మికులకి నెల నెల సారిగా వేతనాలు అందక కార్మికులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాల్టీలో పారిశూధ్య కార్మికులతోపాటు మొత్తం 49 మంది సిబ్బంది పని చేస్తున్నారు. 4 నెలలుగా వేతనాలు, 10 నెలలుగా పిఎఫ్ అందడం లేదన్నారు. వేతనాలు చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుంది అని తెలియచేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్