గిరిజన దివ్యాంగురాలుకి వీల్ ఛైర్ అందజేసిన ఏకే ఫౌండేషన్

81చూసినవారు
గిరిజన దివ్యాంగురాలుకి వీల్ ఛైర్ అందజేసిన ఏకే ఫౌండేషన్
నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం గట్టుమీద తండలో దివ్యాంగురాలైన అంగోతు సుశీల రెండు కాళ్ళు సహకరించకపోవడం వలన రెండు కర్రల సహాయంతో నడుస్తున్న విషయాన్ని తెలుసుకొని A. K ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఆ తండ కి వెళ్ళి స్వయంగా తన చేతుల మీదుగా దివ్యాంగురాలుకి వీల్ ఛైర్ అందజేయడం జరిగినది.

సంబంధిత పోస్ట్